
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ తో పాటు ఏడుగురు ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించనున్న ప్రభుత్వం. గవర్నర్ దగ్గర ఫైల్. జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తరవాత ప్రభుత్వ ఉత్తర్వులు.
సీఐసీగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి.
ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా.,
1. పీవీ శ్రీనివాస్ రావు
2. అయోధ్య రెడ్డి బోరెడ్డి
3. కప్పర హరిప్రసాద్
4. పీఎల్ఎన్ ప్రసాద్
5. రాములు
6. వైష్ణవి
7. పర్వీన్ మొహిసిన్.
మరి కాసేపట్లో ఉత్తర్వులు.