సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన సినీ హీరో ప్రభాస్.

ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మరణించారు..

కూకట్‌పల్లి ఇందు విల్లాస్ లోని వారి నివాసానికి వెళ్లిన ప్రభాస్. గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన ప్రభాస్ అనంతరం రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు.

Spread the love