తిరుమల ఏడుకొండల సమాచారం.

భక్తుల రద్దీ సాధారణం.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,566 మంది భక్తులు.

తలనీలాలు సమర్పించిన 16,021 మంది భక్తులు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.20 కోట్లు.

Spread the love