
సియోల్ – దక్షిణ కొరియా
నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో మంత్రులు, అధికారుల బృందం పర్యటన.
బృందం లో మంత్రులు పొంగులేటి , పొన్నం ప్రభాకర్ , ఎంపీ చామల కిరణ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్ , ఎమ్మెల్యేలు, GHMC , మూసి రివర్ ప్రంట్ అధికారులు.
సియోల్ నగరం లో మాపో లో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగ కేంద్రాన్ని సందర్శించనున్న మంత్రులు అధికారులు.
రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సియోల్ నగరపాలక సంస్థ.
దీనికోసం WTE ( వేస్ట్ టూ ఎనర్జీ ) టెక్నాలజీని వినియోగం.
పర్యావరణం పై దుష్ప్రభావం పడకుండా నగర వ్యర్థాలను పునర్వినియోగం లోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.
మరో 10 ఏళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుండి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ ను నిర్మించబోతున్న సియోల్ నగర పాలక్ సంస్థ.
ఇటువంటివి నగరం లో నాలుగు ప్లాంట్లను నిర్మిస్తున్న ప్రభుత్వం.
ఈ విధానాలను అధ్యయనం చేసి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అవకాశం పరిశీలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
చియోంగ్ గయే చేయన్ పునరుజేవా స్ట్రీమ్ 2003 అక్టోబర్ 1 న రెస్టోరేషన్ పని ప్రారంభించారు.
2005 అక్టోబర్ 1 న పూర్తి చేశారు. అంతకు ముందు వరకు వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు అభ్యన్తరం తెలిపారు. ప్రభుత్వము వారిని ఒప్పించడం తో ఈ రివర్ కెనాల్ ఒక ప్రపంచ అద్భుత పునరుజ్జీవన ప్రాజెక్ట్ గా మారి వ్యాపార సామ్రాజ్యాలు భారీ కట్టడాలు వచ్చాయి. ప్రజలు ఇక్కడ కి వచ్చి ఆహ్లాద వాతావరణాన్ని ఎంజాయ్ cgesthuntaaru. ఇక్కడ లాగానే మూసీని పునరాజ్జీవనం చేస్తాం ప్రజలను ఒప్పించి ప్రాజెక్ట్ చేపడతాం : మంత్రులు