*జమ్ము-కాశ్మీర్…. సర్వే పాయింట్స్* •
హంగ్ దిశగా జమ్ము-కాశ్మీర్ పీపుల్స్ పల్స్-సౌత్ఫస్ట్ నిర్వహించిన సర్వేలో వెల్లడి•
మూడు దశల్లో జమ్మూకాశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు .. – పీపుల్స్ పల్స్• నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం – పీపుల్స్ పల్స్•
ఎన్సిపి 33-35, బిజెపి 23-27, కాంగ్రెస్ 13-15, పిడిపి 7-11, ఎఐపి 0-1, ఇతరులు 4-5 సీట్లు గెలుపొందే అవకాశం – పీపుల్స్ పల్స్• ఎన్సిపి 29, బిజెపి 24, పిడిపి 16, కాంగ్రెస్ 14, ఎఐపి 5, ఇతరులు 12 శాతం ఓట్లు సాధించే అవకాశం … – పీపుల్స్ పల్స్• ఎన్సిపి – కాంగ్రెస్ కూటమికి 46-50 సీట్లు గెలుపొందే అవకాశం – పీపుల్స్ పల్స్• మాజీ ముఖ్యమంత్రి ఉమర్అబ్దుల్లాకు జైకొట్టిన జమ్ముకాశ్మీర్ ప్రజలు – పీపుల్స్ పల్స్
*హర్యానా హస్తగతమే…*•
హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది- పీపుల్స్పల్స్
* పీపుల్స్పల్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్- 55 , బీజేపీ- 26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. •
మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాలి- పీపుల్స్ పల్స్• కాంగ్రెస్ పార్టీ, తన ప్రత్యర్థి బిజెపిపై 7-8 శాతం ఓట్ల ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉంది-పీపుల్స్ పల్స్. * పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డి-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం లోపు, ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. • సీఎల్పీ లీడర్ భూపీందర్ సింగ్ హూడాకు 39 శాతం, సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీకి 28 శాతం, కాంగ్రెస్ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు 6 శాతం మంది ఈ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావాలని మద్దతిస్తున్నారు – పీపుల్స్పల్స్* హర్యానాలో ప్రధాన పోటీ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. ప్రాంతీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జననాయక్ జనతా పార్టీలు బలహీనపడ్డాయి-పీపుల్స్ పల్స్• ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలు కీలకపాత్ర పోషించాయి. స్థానిక ఎమ్మెల్యే పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల ఆధారంగా ప్రజలు ఓటు వేశారు -పీపుల్స్ పల్స్ * ఓటర్లు జాతీయ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రధాని మోదీ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించలేదు -పీపుల్స్ పల్స్ * నిరుద్యోగం, అగ్నీవీర్ పథకం, రైతు సమస్యలు, ధరల పెరుగుదల… హర్యానాలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి- పీపుల్స్పల్స్* పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు తోడుగా రాష్ట్రంలో రైతులు, రెజ్లర్లు, యువత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది.