Trending Now: 🔥
తక్షణం పార్లమెంట్ పెట్టండి: మోడీకి రాహుల్ లేఖ 

పహల్గాంలో టెర్రరిస్టుల దాడి, జమ్ము కాశ్మీర్ లో తదంతర పరిస్థితులపై చర్చించేందుకు తక్షణం పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచాలని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులంతా…

తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకం

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ తో పాటు  ఏడుగురు ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించనున్న ప్రభుత్వం. గవర్నర్ దగ్గర ఫైల్. జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తరవాత ప్రభుత్వ ఉత్తర్వులు.…

న్యూయార్క్ లో ప్రవాస భారతీయుల నిరసన

పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వత్తుల ప్రదర్శన చేశారు. అందమైన కాశ్మీర్ లోయ మరోసారి రక్తసిక్తం కావటం, ఉగ్రవాదులు…

హిట్ 3 వచ్చేస్తోంది, బీ రెడీ.

Hit 3 ట్రైలర్ బాగుందనే టాక్ వచ్చింది. హీరో నాని మాస్ లుక్ తో పాటు, ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. Mickey j meyer music కు సూపర్ టాక్ వస్తోంది. మే1 న అటు తమిళ్ సూర్య రేట్రో, ఇటు…

గిగ్, ప్లాట్ ఫాం వర్కర్ల భద్రతకు కొత్త చట్టం.

గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో…

ఇకపై రెడీమేడ్ తాగుడు..!!

ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం. రెడీమేడ్ గా తాగొచ్చు. 60, 90, 180 ఎంఎల్ ప్యాకెట్లుగా విక్రయించాలని నిర్ణయం. త్వరలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో విక్రయాలు. ప్రభుత్వంతో మెక్‌డొవెల్స్ కంపెనీ మంతనాలు. తెలంగాణలో త్వరలో టెట్రా…

కోమటిరెడ్డి తాజా బాంబ్.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్న జానారెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పదవి అడుక్కునే పరిస్థితిలో నేను లేను. ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా మారారు. నాకు చాలా బాధగా ఉంది.

గుట్టుగా ఢిల్లీ వెళ్లిన సీఎస్, అధికారులు.

*హస్తినలో చీఫ్ సెక్రటరీ అండ్ టీం!* మూడో కంటికి తెలియకుండా ఢిల్లీకి వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి..! ఆమెతో పాటు ఢిల్లీకి వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, అడ్వైజర్ శ్రీనివాస్ రాజు,…

రేపు భూ భార‌తి ప్రారంభోత్స‌వం.

14న భూ భార‌తి ప్రారంభోత్స‌వం. * పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండ‌లాలు. * ప్ర‌తి మండ‌లంలో అవ‌గాహ‌న స‌ద‌స్సులు. * ప్ర‌జ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో పోర్ట‌ల్ బ‌లోపేతం. * ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్‌: భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, లావాదేవీల‌కు సంబంధించిన…

రేపే ఎస్సీ వర్గీకరణ జీఓ.

రేపు ఎస్సీ వర్గీకరణ జీఓ విడుదల చేయనున్న తెలంగాణ రాష్ట్ర సర్కార్.   దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కు జీఓ విడుదల చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్. ఇప్పటికే అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుకు ఆమోదం. బిల్లుకు గవర్నర్ రాజముద్ర.…