Top News today – 22/10/2024
*ఏపీలో ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.
*అమరావతిలో రెండు రోజుల పాటు డ్రోన్ సమ్మిట్.
*హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవంపై హైడ్రా ఫోకస్.
*తెలంగాణ రైతు కమిషన్ సభ్యులుగా ఏడుగురు నియామకం.
*బంగాళాఖాతంలో వాయుగుండం,రేపు తుఫాన్గా మారే ప్రమాదం.
*అన్నమయ్య జిల్లాలో ఆటోను ఢీకొన్నబస్సు, ఐదుగురు మృతి.
*సీఎం మమత హామీతో కోల్కతాలో వైద్యుల ఆందోళన విరమణ.
*గడ్చిరోలి జిల్లాలో ఐదుగురు మావోయిస్టుల హతం.
*మరోసారి రూ.లక్షకు చేరువలో కిలో వెండి ధర.