Trending Now: 🔥
న్యూయార్క్ లో ప్రవాస భారతీయుల నిరసన

పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వత్తుల ప్రదర్శన చేశారు. అందమైన కాశ్మీర్ లోయ మరోసారి రక్తసిక్తం కావటం, ఉగ్రవాదులు…

హిట్ 3 వచ్చేస్తోంది, బీ రెడీ.

Hit 3 ట్రైలర్ బాగుందనే టాక్ వచ్చింది. హీరో నాని మాస్ లుక్ తో పాటు, ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. Mickey j meyer music కు సూపర్ టాక్ వస్తోంది. మే1 న అటు తమిళ్ సూర్య రేట్రో, ఇటు…

గిగ్, ప్లాట్ ఫాం వర్కర్ల భద్రతకు కొత్త చట్టం.

గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో…

ఇకపై రెడీమేడ్ తాగుడు..!!

ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం. రెడీమేడ్ గా తాగొచ్చు. 60, 90, 180 ఎంఎల్ ప్యాకెట్లుగా విక్రయించాలని నిర్ణయం. త్వరలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో విక్రయాలు. ప్రభుత్వంతో మెక్‌డొవెల్స్ కంపెనీ మంతనాలు. తెలంగాణలో త్వరలో టెట్రా…

కోమటిరెడ్డి తాజా బాంబ్.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్న జానారెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పదవి అడుక్కునే పరిస్థితిలో నేను లేను. ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా మారారు. నాకు చాలా బాధగా ఉంది.

రేపు భూ భార‌తి ప్రారంభోత్స‌వం.

14న భూ భార‌తి ప్రారంభోత్స‌వం. * పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండ‌లాలు. * ప్ర‌తి మండ‌లంలో అవ‌గాహ‌న స‌ద‌స్సులు. * ప్ర‌జ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో పోర్ట‌ల్ బ‌లోపేతం. * ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్‌: భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, లావాదేవీల‌కు సంబంధించిన…

రేపే ఎస్సీ వర్గీకరణ జీఓ.

రేపు ఎస్సీ వర్గీకరణ జీఓ విడుదల చేయనున్న తెలంగాణ రాష్ట్ర సర్కార్.   దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కు జీఓ విడుదల చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్. ఇప్పటికే అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుకు ఆమోదం. బిల్లుకు గవర్నర్ రాజముద్ర.…

Morning News- 15/01/2025

Morning News- 15/01/2025 ఢిల్లీలో సీఎం రేవంత్, రేపు విదేశీ పర్యటన. నేడు ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం. యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం, ఒకరు సజీవదహనం. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సుజయ్ పాల్. తమిళనాడు జల్లికట్టు పోటీల్లో…

Morning News – 09/01/2025

Morning News – 09/01/2025 తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి. తిరుపతి ఘటనపై ఏపీ, తెలంగాణ సీఎంలు దిగ్భ్రాంతి. ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరుకానున్న KTR. తెలంగాణలో గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు అనుమతి నిరాకరణ. తెలంగాణలో చలి…

తెలంగాణలో వేడెక్కిన చిల్డ్ బీర్.

ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు @ సెక్రటేరియట్ మీడియా సెంటర్. యునైటెడ్ బేవరేజస్.. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ కు ఇవాళే లేఖ రాసింది. ఇవాళ్టి నుంచే సరఫరా ను ఆపు చేస్తున్నామని ప్రకటించింది. బీర్ల రేట్ల పెంపు అనేది హై…