Trending Now: 🔥
హిట్ 3 వచ్చేస్తోంది, బీ రెడీ.

Hit 3 ట్రైలర్ బాగుందనే టాక్ వచ్చింది. హీరో నాని మాస్ లుక్ తో పాటు, ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. Mickey j meyer music కు సూపర్ టాక్ వస్తోంది. మే1 న అటు తమిళ్ సూర్య రేట్రో, ఇటు…

నాగార్జున ఫ్యామిలీ హ్యాపీ దీపావళి

అక్కినేని నాగార్జున కుటుంబం అంతా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. కొత్త జంట కూడా అదనపు ఆకర్షణగా నిలిచింది. Happy Diwali.

రాజమౌళి కెన్యాలో వేట ఎందుకోసం..??

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం కెన్యాలో పర్యటిస్తున్నారు. అంబోసేలి నేషనల్ పార్క్ లో (Amboseli National Park) జంతువుల మధ్య రాజమౌళి విహరిస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే హఠాత్తుగా ఆయన కెన్యా ఎందుకు వెళ్లారు, లొకేషన్స్ వెటకోసమేనా..??…

నాకు అవార్డులు రావటం కొందరికి ఇష్టం లేదు: చిరంజీవి

  నాకు అవార్డులు రావటం కొందరికి ఇష్టం లేదు: చిరంజీవి గతాన్ని తవ్విన చిరు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కార వేడుకలు. చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం చేసిన అమితాబ్. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానంలో భావోద్వేగానికి గురైన…

వీర సైనికులకు నటి సాయి పల్లవి నివాళి.

  వీర సైనికులకు నటి సాయి పల్లవి నివాళి. తాను నటించిన అమరన్ మూవీ రిలీజ్ సందర్భంగా ఢిల్లీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద శ్రద్ధాంజలి. I wanted to visit the NationalWarMemorial before starting the promotions for…

పుష్ప ఇప్పటికి సేఫ్, రిలీజ్ ముందు రిలీఫ్.

అమరావతి నుంచి.. నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘన కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట. కేసులను కొట్టివేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ. నవంబర్ 6…

మంచు లక్ష్మి ఏం చేస్తోందో చూశారా..??

గద్వాల జోగులాంబ జిల్లా కేంద్రానికి విచ్చేసిన సినీనటి, టీచ్ ఫర్ చేంజ్ (Teach for Change) అధ్యక్షురాలు మంచు లక్ష్మి. గద్వాల జోగులాంబ జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు స్మార్ట్ క్లాస్ రూమ్స్ (Smart Class Room) ప్రారంభిస్తున్నందున జిల్లా కలెక్టర్…

నటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన సినీ హీరో ప్రభాస్.

సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన సినీ హీరో ప్రభాస్. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మరణించారు.. కూకట్‌పల్లి ఇందు విల్లాస్ లోని వారి నివాసానికి వెళ్లిన ప్రభాస్. గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన ప్రభాస్ అనంతరం రాజేంద్రప్రసాద్…

సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి ఇటీవల మరణించారు. కూకట్ పల్లి లోని హిందూ విల్లాస్ లోని వారి నివాసానికి వెళ్లిన MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, గాయత్రి చిత్రపటం వద్ద…