Trending Now: 🔥
Morning News- 15/01/2025

Morning News- 15/01/2025 ఢిల్లీలో సీఎం రేవంత్, రేపు విదేశీ పర్యటన. నేడు ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం. యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం, ఒకరు సజీవదహనం. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సుజయ్ పాల్. తమిళనాడు జల్లికట్టు పోటీల్లో…

Morning News – 09/01/2025

Morning News – 09/01/2025 తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి. తిరుపతి ఘటనపై ఏపీ, తెలంగాణ సీఎంలు దిగ్భ్రాంతి. ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరుకానున్న KTR. తెలంగాణలో గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు అనుమతి నిరాకరణ. తెలంగాణలో చలి…

తెలంగాణలో వేడెక్కిన చిల్డ్ బీర్.

ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు @ సెక్రటేరియట్ మీడియా సెంటర్. యునైటెడ్ బేవరేజస్.. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ కు ఇవాళే లేఖ రాసింది. ఇవాళ్టి నుంచే సరఫరా ను ఆపు చేస్తున్నామని ప్రకటించింది. బీర్ల రేట్ల పెంపు అనేది హై…

తెలంగాణలో బీర్లు బంద్.

  తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపి వేస్తున్నట్టు పత్రికా ప్రకటన ఇచ్చిన యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ధరల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడం వల్ల తెలంగాణలో కంపెనీ నిర్వహణ…

ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం.

విజయవాడ. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు రద్దు. కో ఈ పరీక్షలను ఇంటర్నల్ గా గుర్తిస్తామని ప్రభుత్వం ప్రకటన. ఇంటర్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా ప్రెస్ మీట్. జాతీయ విద్యావిధానం ఆధారంగా ఇంటర్ విద్యలో సంస్కరణలు ఇంటర్…

కుంభ మేళాకు శ్రీవారి కళ్యాణ రథం.

తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం. జనవరి 13న ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం…

Morning News – 8/01/2025

Morning News – 8/01/2025 విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు సర్వం సిద్ధం. నేడు HYD గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ. ఏపీలో కేంద్ర బృందం పర్యటన, కరవుపై అంచనా. విజయవాడలో రెండోరోజు ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ. తెలంగాణలో ఈనెల…

నేటి తిరుమల ఏడుకొండల సమాచారం.

తిరుమల ఏడుకొండల సమాచారం. భక్తుల రద్దీ సాధారణం. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,566 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 16,021 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.…

నేడు విశాఖలో ప్రధాని మోడీ పర్యటన.

నేడు విశాఖలో ప్రధాని మోడీ పర్యటన. రోడ్ షో, బహిరంగలో పాల్గొనున్న ప్రధాని మోడీ.. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని.. NTPC…

Today’s Top9 News Headlines -03/11/2024

Today Top9 News Headlines -03/11/2024 – ఏపీలో జనవరి నుంచి కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులు. – హైదరాబాద్‌లో మెట్రో రెండో దశకు పరిపాలన అనుమతులు. – రేపటి నుంచి కాకినాడ జిల్లాలో ఏపి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్…