Trending Now: 🔥
వయనాడ్ లో ప్రియాంక నామినేషన్ కు అంతా సిద్ధం

వయనాడ్ లో ప్రియాంక నామినేషన్ కు అంతా సిద్ధం. బుధవారం (23న) నామినేషన్. వయనాడ్ స్థానానికి రేపు నామినేషన్ వేయనున్న ప్రియాంకా గాంధీ. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ స్థానానికి ఉప ఎన్నికలు.  ప్రియాంక గాంధీ పోటీ. హాజరు…

ఒలెక్ట్రా పనితీరు, లాభంలో గణనీయ వృద్ధి

*రూ 47.65 కోట్ల నికర లాభాన్ని సాధించిన ఒలెక్ట్రా* *2024-25 ఆర్ధిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాల వెల్లడి* *90 శాతం పెరిగిన ఈ బి ఐ టి డి ఏ* *పన్నుల చెల్లింపునకు ముందు 144 శాతం పెరిగిన లాభం*…

Top News today – 22/10/2024   *ఏపీలో ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం. *అమరావతిలో రెండు రోజుల పాటు డ్రోన్‌ సమ్మిట్‌. *హైదరాబాద్‌లో చెరువుల పునరుజ్జీవంపై హైడ్రా ఫోకస్. *తెలంగాణ రైతు కమిషన్‌ సభ్యులుగా…

చంద్రబాబుకు తెలంగాణ ఎమ్మెల్యే వార్నింగ్.

చంద్రబాబు నాయుడుపై సీరియస్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తిరుమల గుడికి తెలంగాణ నుండి లెటర్స్ వస్తే ఈవో ఆక్సెప్ట్ చేయడం లేదు. ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం ఈవోలకు కాల్ చేస్తే స్పెషల్…

మంచు లక్ష్మి ఏం చేస్తోందో చూశారా..??

గద్వాల జోగులాంబ జిల్లా కేంద్రానికి విచ్చేసిన సినీనటి, టీచ్ ఫర్ చేంజ్ (Teach for Change) అధ్యక్షురాలు మంచు లక్ష్మి. గద్వాల జోగులాంబ జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు స్మార్ట్ క్లాస్ రూమ్స్ (Smart Class Room) ప్రారంభిస్తున్నందున జిల్లా కలెక్టర్…

అతిసారం బాధితులకు పవన్ పరామర్శ.

  విజయనగరం జిల్లా గుర్ల మండలం, గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో అతిసారం బారినపడి ఇటీవల మృతి చెందినవారి కుటుంబాలను ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అంతకు ముందు గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. వారి ఆరోగ్య…

నిరుద్యోగులకు సుప్రీంలో దక్కని ఊరట – గ్రూప్ 1

న్యూ ఢిల్లీ సుప్రీం కోర్టు నుంచి… గ్రూప్ 1 మెయిన్స్ లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లో ఊరట. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసే అంశం పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.…

మూసీ కోసం కొరియా సియోల్ పర్యటన.

సియోల్ – దక్షిణ కొరియా నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో మంత్రులు, అధికారుల బృందం పర్యటన. బృందం లో మంత్రులు పొంగులేటి , పొన్నం ప్రభాకర్ , ఎంపీ చామల కిరణ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్…

క్రిమినల్స్ తో కాదు, బాధితులతో ఫ్రెండ్లీ పోలీస్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో  సీఎం రేవంత్ రెడ్డి. విధి నిర్వహణలో అమరులైన పోలీసులందరికి తెలంగాణ తరపున నివాళి అర్పిస్తున్నా. దేశంలోని 140 కోట్ల ప్రజలు గుండెలపై చేయి వేసుకొని నిద్ర పోతున్నారంటే దానికి కారణం పోలీసులు. ఏ రాష్ట్రమైనా…

మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు అరెస్ట్

ఏపీ పాలిటిక్స్: కోనసీమ: మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడిని మధురైలో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు. 2022 జూన్ 6న కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్ల ఘటనలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిగా విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్. కావాలనే నా…