Morning Top News

ఢిల్లీలో కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల టూర్.

పోలవరానికి రూ.2800 కోట్లు విడుదల చేసిన కేంద్రం.

నేడు హర్యానా,జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీఎన్నికల ఫలితాలు.

తెలంగాణ గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు సాయం.

ఆక్రమణలపై ఫిర్యాదుల కోసం హైడ్రా కొత్త యాప్‌.

గర్బా నృత్యంపై ప్రత్యేక పాట రాసిన ప్రధాని మోదీ.

రష్యాతో యుద్ధం కీలక దశకు చేరుకుంది-జెలెన్‌స్కీ.

గాజాపై యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు-నెతన్యాహు.

భారత జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ రిటైర్మెంట్.

Spread the love