Morning Top News – 21/10/2024
తెలంగాణలో నేటి నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు.
గ్రూప్-1పై నేడు సుప్రీంలో విచారణ..తీర్పుపై ఉత్కంఠ.
ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.
అమరావతిలో రేపు, ఎల్లుండి డ్రోన్ సమ్మిట్-2024.
తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు భారీగా వరద.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు, ఆరుగురు మృతి.
భద్రతామండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలి – రష్యా .
EVMలను హ్యాక్ చేయొచ్చు, బ్యాలెట్ పేపర్ బెటర్ – ఎలాన్ మస్క్.
మహిళల టీ20 వరల్డ్కప్ విజేత న్యూజిలాండ్.