Today Top9 News Headlines -03/11/2024
– ఏపీలో జనవరి నుంచి కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు.
– హైదరాబాద్లో మెట్రో రెండో దశకు పరిపాలన అనుమతులు.
– రేపటి నుంచి కాకినాడ జిల్లాలో ఏపి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.
– ఈ నెల 6 నుంచి తెలంగాణలో కుల గణన సర్వే .
– ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.
– శబరిమల యాత్రికులకు ఉచితంగా రూ. 5 లక్షల బీమా.
– మధ్య ప్రదేశ్లో 10 ఏనుగుల మృతిపై ప్రత్యేక దర్యాప్తు.
– హెజ్బొల్లా టాప్ కమాండర్ను హతమార్చిన ఇజ్రాయెల్.
– ఈ నెల 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు.