Top News – 26/10/2024

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.

నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం.

ఏపీలో ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులోకి ఇసుక.

కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ.

భారత ఉద్యోగుల వీసా సంఖ్యను 90 వేలకు పెంచిన జర్మనీ.

ట్రంప్ ప్రచారానికి 1,109 కోట్లు ఖర్చు పెట్టిన మస్క్.

గాజాపై దాడులు ఆపితేనే పోరాటం విరమిస్తాం-హమాస్.

ఇండోనేషియాలో ఐఫోన్‌-16పై నిషేధం విధించిన ప్రభుత్వం.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.

Spread the love